పైసలిచ్చిందే ‘గుర్తు’!
పైసలిచ్చిందే ‘గుర్తు’! ప్రహసనంగా మారిన ఎన్నికల తంతు! ఎన్నికలు ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీక. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు.. ఆ హక్కు అభాసుపాలవుతోంది. వెయ్యికి, రెండు వేలకు అమ్ముడవుతోంది. కాదు.. రాజకీయ నాయకులే ప్రజలను మభ్యపెట్టి బేరం పెడుతున్నారు. ఓటర్లను…
