భక్తిచింతలపల్లి!
మూడు రోజులు భక్తిపారవశ్యంలో మునగనున్న బొడ్డుచింతలపల్లి గ్రామంలో ప్రతిధ్వనించనున్న వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు దేవతామూర్తుల ప్రతిష్ఠోత్సవాలతో సంతరించుకోనున్న ఆధ్యాత్మిక శోభ ఆ గ్రామంలో శుక్రవారం నుంచి మూడు రోజులు మంగళవాయిద్యాలు ఆ గ్రామంలో ప్రతిధ్వనించనున్నాయి. ఆలయాల పునర్నిర్మాణంతో దేవతామూర్తుల ప్రతిష్ఠోత్సవాలు ఆ గ్రామాన్ని…
