ఆ మాటకు పవర్ ఉంటే నాయకులు అందరికీ ఆశ కురుపులే!
ఆ మాటకు పవర్ ఉంటే నాయకులు అందరికీ ఆశ కురుపులే! ఏదైనా ఇస్తానని ఇవ్వకుంటే ఆశ కురుపులు అవుతాయని ఒకప్పుడు అనుకునే వారు. ఇప్పుడు ఈ వాక్కు అంతగా ప్రాచుర్యంలో లేకపోవచ్చు కానీ, ఒకవేళ ఈ మాట అందరి నోటా నానుతూ…
ఆ మాటకు పవర్ ఉంటే నాయకులు అందరికీ ఆశ కురుపులే! ఏదైనా ఇస్తానని ఇవ్వకుంటే ఆశ కురుపులు అవుతాయని ఒకప్పుడు అనుకునే వారు. ఇప్పుడు ఈ వాక్కు అంతగా ప్రాచుర్యంలో లేకపోవచ్చు కానీ, ఒకవేళ ఈ మాట అందరి నోటా నానుతూ…
నేతలే వీఐపీలా! రాతగాళ్ళు కాదా? శాసన వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, పత్రిక (మీడియా) వ్యవస్థలను భారత ప్రజాస్వామ్యానికి నాలుగు మూల స్తంభాలుగా చెబుతుంటారు. ఈ మేరకు ఆయా వ్యవస్థలకు సమాజంలో తగిన ప్రాధాన్యం కల్పించ బడుతుందని అంటుంటారు. అయితే…
సెక్యూరిటీ ఏజెన్సీల దోపిడీ ! ప్రైవేట్ కంపెనీలకు వేల సంఖ్యలో సెక్యూరిటీగా ఉద్యోగాలు ఏజెన్సీల తరపున నియామకం వేతనాల్లో కోతలు, కమీషన్ల కింద జమ కనీస సౌకర్యాలు కరువు, పైగా వేధింపులు పట్టించుకోని ఏజెన్సీలు పలు ప్రైవేట్ కంపెనీలు, కొన్ని ప్రభుత్వ…
బేరసారాల్లో నేతలు తలమునకలు కొనేందుకు కోట్లతో పలువురు సిద్ధం పల్లెటూళ్ళు అమ్మకానికి రెడీగా ఉన్నాయి. కొనేందుకు కూడా కొందరు కోట్లు చేతిలో పెట్టుకొని బేరసారాలకు సిద్ధంగా ఉన్నారు. ఒకటి రెండు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ రాగానే తమ ప్రయత్నాలను…
పొలిటికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ నేడో, రేపో విడుదలకు సన్నాహాలు పదో తరగతి పాసైన వారికీ మంచి ఉద్యోగావకాశాలు. అది కూడా సొంత ఊళ్ళోనే. ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ కూడా జారీ కానుంది. వార్డ్ మెంబెర్ నుంచి జిల్లా పరిషద్…
బండ్లు ఓడలు అవడం అంటే ఇదేనేమో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో నిజమని తేలింది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీలో కొనసాగిన రేవంత్ రెడ్డి ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వెనకాల నడిచిన, నడిచే స్థాయి.…
మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్న ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను అమాంతం అడ్డగోలుగా పెంచింది. తాజాగా ప్రభుత్వం ఇందిరమ్మ పేరిట మహిళలకు చీరలు పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వం వేటి చార్జీలు పెంచుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.…
ఎన్నికల్లో గెలిచినా ఫెయిలే ! ఎడ్యుకేషన్ మాదిరి ఎలక్షన్లలో కటాఫ్ ఓట్లు పెట్టాలే ఒక్క నేత కూడా చట్టసభలకు వెళ్ళడు పరీక్షల్లో 35 మార్కులు వస్తే పాస్ అన్నట్లుగా ఎన్నికల్లో కూడా మొత్తం ఓట్లలో 35 శాతం ఓట్లు వస్తేనే గెలిచినట్లు…
నల్లబెల్లి, నవంబర్ 11: నల్లబెల్లి మండలం నాగరాజు పల్లి గ్రామం పరిధిలోని పంతులుపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్థ్య (ఆర్ బి ఎస్ కే) కార్యక్రమంలో సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు. మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ వి.భవిత, డాక్టర్…
Play By Mobile Casino Head over there and try your luck, you will be asked to enter your phone number. Whether youre playing for the first time, play by mobile…