నాడు శిలాశాసనాలు! నేడు శిలాఫలకాలు!!
రాజుల కాలంలో చేసిన పనులకు శిలాశాసనాలు రాయించేవారు. వాటి ఆధారంగానే గత చరిత్రను మనం తెలుసుకోగలిగాం.. తెలుసుకోగలుగుతున్నాం. అయితే, ఇప్పటికీ ఈ శిలల వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. కాకపోతే పేరు మారిందంతే. ప్రస్తుతం ప్రజల పాలనలో శిలాఫలకాలుగా పిలుచుకుంటున్నాం. ఏదైనా పని…
